Tag #High court #to hear plea #on HILT Policy

హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో విచారణ

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ): హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ…