ప్రభుత్వ నిర్వాకమే స్టేకు కారణం

– తెలిసి తప్పిదాలు చేసిన ప్రభుత్వం -బీసీలకు అన్యాయం – డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగానే హైకోర్టు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా.…
