ఉన్న భూమిని కాపాడలేరా?

– భూదాన్ బోర్డును ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: పేదల గూడు కోసం మహోన్నత లక్ష్యంతో ఎంతోమంది మహానుభావులు దానంగా ఇచ్చిన భూదాన్ బోర్డు భూములను రక్షించాలనే యోచన బోర్డు అధికారులకు లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క గజం భూమిని రక్షించాలన్న చిత్తశుద్ది భూదాన్ బోర్డుకు ఉన్నట్లు కనబడడం లేదని ఆగ్రహాన్ని…
