గ్రూప్-1పై హైకోర్టు ఆదేశాలు వారికి చెంపపెట్టు

– కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గాంధీ భవన్లో పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి…
