అనారోగ్యంతో కాలేజీకి రాలేదని పరీక్షకు అనుమతించరా?

– ప్రతిభను కూడా పరిగణించాలి – విద్యార్థినిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: అనారోగ్యం వల్ల ఎవరైనా విద్యార్థికి హాజరు శాతం తగ్గితే దానిని తీవ్రంగా పరిగణించొద్దని ఉన్నత విద్యా శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు పిటిషనర్ను అనుమతించాలన్నది. ఇంజనీరింగ్ మూడో ఏడాది (2024-25) సెకండ్ సెమిస్టర్…
