ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్

- స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ – కిడ్పాపైన కౌన్సిలర్ యాదగిరి హాజరు – స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం…
