Tag #High court #Hearing #on pollution #in twin reservoirs

జంట జలాశయాల్లో కాలుష్యంపై విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి నీళ్లు కలుషితమవుతున్నాయంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. తాగునీటి జలాశయాల్లో వ్యర్థాలు చేరడంపై ఉన్నత న్యాయస్థానం జలమండలిని ప్రశ్నించింది. జలమండలి, పొల్యూషన్…