హైదరాబాద్లో హై అలర్ట్

- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు – పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్లోనూ సోదాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్13: భాగ్యనగరంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో మెట్రో నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు , శంషాబాద్ ఎయిర్ పోర్టులలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో…
