భర్తను హత్య చేసిన కేసులో ట్విస్ట్

– ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు ప్రియుడిపై మోజు – హత్య కేసులో పోలీసులు నిర్ధారణ నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్పా రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్…
