Tag #Heavy rains #flood to Musi #Osmansgar

మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం

– హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్ల ఎత్తివేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మంది ప్రజలను గోదె-కి ఖబర్‌ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షాల…