భద్రాద్రి జిల్లాలో వర్ష బీభత్సం

` పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు ` లోతట్టు ప్రాంతాలు జలమయం ` పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ` వెంకటాపురంనకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం…
