జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై వాదనలు

– విచారణ రేపటికి వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు,…
