Tag #Hearing #in Highh CVourt #on Danam Nagender issue #notices issued

దానం నాగేందర్‌ ‌వ్యవహారంపై విచారణ

– నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దానం నాగేందర్‌ ‌పార్టీ మారిన వ్యవహారంలో…