వైద్య రంగానికి ఊతం… పారదర్శకతతోనే పేదలకు హితం!

తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతిపాదించిన ₹4,500 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ (టీజీ ఎస్వీఏఎస్టీహెచ్) రాష్ట్ర వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం లక్ష్యంగా ‘తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్…
