నిత్యజీవితంలో యోగా భాగం కావాలి
వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్గా ఉంటాం యోగా ఉత్సవ్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల…
