ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

హైదరాబాద్లో 30 ఏరియాల్లో హెల్త్ క్యాంపులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 23: హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం మెరుగు కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ, రవాణా శాఖల, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్…
