Tag Headlines Breaking News Now

తెలంగాణను తాకిన నైరుతి.. అక్కడక్కడా వర్షాలు జంట నగరాల్లోనూ చిరు జిల్లులు

హైదరాబాద్‌, ‌ప్రజాంత్ర, జూన్‌ 14 : ‌రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోకి ప్రవేశించాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు, ఆ తర్వాతి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో కూడా సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు…

దేశ సేవలో ముందుండాలి

సివిల్స్ ‌విజేతలకు మంత్రి హరీష్‌ ‌రావు అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌సివిల్స్ ‌విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ‌ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థిక శాఖ…