Tag #Harishrao #visits Timmapur #dengue victims

మహేష్‌, శ్రావణ్‌ మరణాలు ప్రభుత్వ హత్యలే

– ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం – ముఖ్యమంత్రి ఒక్కనాడైనా దీనిపై సమీక్షించలేదు – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను మాజీ మంత్రి హరీష్‌ రావు ఆదివారం పరామర్శించారు.…