ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐకి నో

– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – కేసీఆర్, హరీష్ల పిటిషన్లపై విచారణ అక్టోబరు 7కు వాయిదా హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్, హరీష్రావులకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్…
