తుమ్మిడిహట్టిపై హరీష్ అబద్దాలు

– అంచనాలే బడ్జెట్ లెక్కలా? – అతి తెలివితేటలు వొద్దని మంత్రి ఉత్తమ్ హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబరు 19:తుమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై అబద్దపు లెక్కలు…
