ముగిసిన రాధాగోవింద రథయాత్ర

– భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాదిమంది భక్తులు హైదరాబాద్. ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శ్రీ రాధా గోవింద రథయాత్ర కోకాపేటలో అత్యంత వైభవంగా జరిగింది.వేలాదిమంది భక్తులు పాల్గొని సంస్కృతి, సాంప్రదాయాలతో రథయాత్రను మహోత్సవంలా జరుపుకున్నారు. రథంలో ఉంచిన రాధాగోవిందుల సుందరమైన విగ్రహాలు దివ్య రూపంలో విరాజిల్లగా, భక్తులు…
