సుఖసంతోషాలతో జీవించాలి…

బీ ఆర్ ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనసంవత్సర శుభాకాంక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్31: నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ…
