Tag #gurukuls #students deaths #Harishrao

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం

– మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని, కాంగ్రెస్‌ 20 నెలల పాలనలో గురుకులాల్లో మరణమృదంగం చోటుచేసుకుందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడం దారుణమన్నారు.…