జాతీయస్థాయి క్రీడలో గురుకుల విద్యార్థిని సత్తా..

హెప్టాతలాన్ విభాగంలో బంగారు పతకం సాధించిన నందిని •మొత్తం ఏడు ఈవెంట్లలో ప్రతిభ చాటిన విద్యార్థిని హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : 38వ జాతీయ స్థాయి పోటీల్లో అథ్లెటిక్స్ హెప్టాతలాన్ విభాగంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థిని సత్తా చాటింది. గత నెల ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 12 వరకు ఉత్తరాఖండ్…
