గురుకులాల్లో విద్యార్థుల మృత్యు ఘోష

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం! మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోందని, గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఆదివారం…
