గురు తేజ్ బహదూర్ త్యాగం నిరుపమానం

– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి నందిగామ(రంగారెడ్డి జిల్లా), ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : చరిత్ర, ఆధ్యాత్మికత, జాతీయ వారసత్వాల అరుదైన కలయికకు కన్హా శాంతి వనం వేదికైంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల సంవత్సరం, బాబూజీ మహారాజ్ 127వ జయంతి, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ 117వ జయంతిని పురస్కరించుకుని గురువారం…
