బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై…
గుజరాత్ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీమ్ కోర్టు న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్ఎన్ఏ) : 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్ చేశారు.…
