జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రజలకు చేరాలి

– ధరల వివరాలను వ్యాపారులు డిస్ప్లే చేయాలి – ట్రేడర్స్ అసోసియేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్16: జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వస్తువులు, సేవల పన్ను రేట్ల సవరణ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రేడర్స్…
