రూ.50 కోట్ల జీఎస్టీ ఎగవేత

– ఆరెంజ్ ట్రావెల్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ అరెస్ట్ – ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎంపీ చేతన్ కూడా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: జీఎస్టీ ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర`ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో భారీ…
