పార్టీలు, వర్గాలకతీతంగా ‘గృహ జ్యోతి’

– భవిష్యత్తులోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తాం – కొత్తవారు ప్రజా పాలన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు – శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3ః పేద, బడుగు వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. అందులో భాగంగా గృహజ్యోతి…
