రేపు గ్రూప్-2 ఫలితాలు విడుదల

హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త వచ్చింది. గ్రూప్-2 ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం గ్రూప్-2 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 783 పోస్టుల తుది ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం రిలీజ్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగలోపే తుది ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…
