గ్రూప్-1 మెరిట్ లిస్ట్ రద్దు చేయాలి

– హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 మెయిన్స్ పేపర్ల వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం అభ్యర్థుల వాదనలతో…
