గ్రూప్ `1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్

పలు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: గ్రూప్ `1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు…
