మధ్యాహ్న భోజనం తయారీకి గ్రీన్ ఫీల్డ్ కిచెన్

– భూమి పూజకు రావాలని సీఎంకు ‘అక్షయ పాత్ర’ ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. నవంబర్ 14వ తేదీన కొడంగల్లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్…
