‘గ్రీన్ ఎనర్జీ’ కింద లక్షా 14వేల మందికి ఉపాధి

– ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం -ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఖమ్మం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిప్తూ జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల గురించి, ఆయా లబ్ధిదారులకు కలుగుతున్న ప్రయోజనాల…
