రాష్ట్రానికి అవసరమైన ఇళ్లు మంజూరు చేయండి

– గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక్క ఇల్లూ తీసుకోలేదు -పేదింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం -కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు పది సంవత్సరాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేదల ఇండ్ల…
