రక్షణ మంత్రి రాజ్నాథ్కు ఘనస్వాగతం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: రాష్ట్ర పర్యటన నిమిత్తం మంగళవారం హైదరాబాద్ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బేగంపేట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి స్వాగతం పలికారు. వారితోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు డి,కె. అరుణ,…
