Tag #grand farewell #to Governor #Jishnudev Varma

గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బేగంపేట ఎయిర్‌పోర్టులో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన వారిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్…