రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26న గ్రామ సభలు

– కేంద్రం ఆదేశాలతో ఏఐ ఆధారిత ‘సభా సార్’ అమలు – గ్రామ సభల డిజిటలైజేషన్ కు కొత్త ప్లాట్ఫామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ సభల డాక్యుమెంటేషన్ను డిజిటల్గా మార్చేందుకు ‘సభా సార్’ (ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్)ను ప్రవేశపెట్టింది. 2025 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ…
