నేడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలం స్నాతకోత్సవం
పలువురు ప్రముఖులకు డాక్టరేట్ల్లు ప్రదానం నేడు వర్చువల్గా పాల్గొననున్న గవర్నర్ తిరుపతి, జూన్ 22 : తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. గౌరవ డాక్టరేట్లు అందుకోనున్న వారిలో ఒడిశా మాజీ డీజీపీ, ప్రముఖ దాత డాక్టర్…