Tag govt teachers today

నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వుల పంపిణీ

Chief Minister Revanth Reddy

పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఏర్పాట్లను పరిశీలించిన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్08: నేడు  ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వుల పంపిణీపై  ముఖ్యమంత్రి  కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్లతో మంగళ వరం  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిశీలించారు.  ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు…