Tag #Govt schools #improve education # toilet cleaning machines #Kishanreddy

స‌ర్కారు స్కూళ్ల‌ను ప‌ట్టించుకోవాలి

– రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – ఐదు పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్‌ మిషన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో మొత్తం 21 పాఠశాలలకు నూతన…