‘స్థానిక’ ఎన్నికలు, బనకచర్లపై ఫోకస్
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ! హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా చర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తెలంగాణ సచివాలయంలో జరిగింది. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన…
