Tag #Governor Shukla and his wife #perform pujas #in Srisailam

శ్రీశైలంలో గవర్నర్‌ ‌శుక్లా దంపతుల‌ పూజలు

– రుద్రాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొన్న గవర్నర్‌ ‌- కన్నడ భక్తుల రాకతో కిటకిటలాడుతున్న క్షేత్రం శ్రీశైలం ,మార్చి 14:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారు జామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌శివ్‌ ‌ప్రతాప్‌శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్‌…