Tag #Governor Jishnudev

వాజ్‌పేయి రాజ‌నీతిజ్ఞ‌త స‌దా స్మ‌ర‌ణీయం

~ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25ః భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101 జ‌యంతి సంద‌ర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులోని ఆయ‌న‌ విగ్రహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావులు పుష్పాంజలి ఘటించారు. అటల్…