Tag #Government #takes keay decision #reforms of Fee Reimbursement

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

mlc prof kodandaram

– సంస్కరణలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు – కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌లకు చోటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌విధానంలో మార్పులకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో చాలా అవతకవకలతో పాటు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం…