ప్రభుత్వ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

– మహిళా సాధికారతకు చిహ్నం మహిళా సమాఖ్య భవనం – మంత్రి సీతక్క వెంకటాపూర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2:ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాలలో వెలుగు కాంతులు వేళ్లు విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు స మాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రా ష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతి రూపాలుగా నిలుస్తున్నాయని…
