రైతులకు ప్రభుత్వం తీపి కబురు
– సన్న వడ్ల బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: ధాన్యం రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ రూ.514.36 కోట్లను విడుదల చేసింది. క్వింటల్కు రూ.500 చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ…
