రైతు భరోసా జమకు రంగం సిద్దం

– పంపిణీ కోసం సుమారు రూ. 2,650 కోట్లు అవసరం – నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు, పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద అందించే ’రైతు భరోసా’…
