రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో కీలక నిర్ణయం

– విచారణకు ‘సిట్’ ఏర్పాటుకు ఆదేశం – చేవెళ్ల డీసీపీ యోగేశ్ నేతృత్వంలో ‘సిట్’ హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్…
